👉AP Job Mela: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అర్హతతో ఆగష్టు 14వ తేదీన జాబ్ మేళా నిర్వహణ.
👉అర్హత :పదవ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
👉వయస్సు: 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 500
👉ఈ జాబ్మేళాకు 11 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు హాజరుకానున్నాయి, 500 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
👉 అడ్రస్ : జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగను.
👉పూర్తి వివరాలకు: 9059290821, 7780478910
👉 ముందుగా అభ్యర్థులు కింద ఇచ్చిన వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉Naipunyam.ap.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: