Type Here to Get Search Results !

Railway Jobs: రైల్వే లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Railway Recruitment Notification 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో మొత్తం 4,660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..

👉మొత్తం ఖాళీలు : 4,660

👉కానిస్టేబుల్ పోస్టులు: 4,208

👉సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు: 452

👉అర్హతలు: కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసేవారు పదోతరగతి పాసై ఉండాలి.. అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉వయసు: 01.07.2024 నాటికి కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

👉శాలరీ : ఈ పోస్టులకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు రూ.21,700, ఎస్ఐ పోస్టులకు రూ.35,400 వరకు చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం..ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. మిగిలివారికి రూ. 500/- ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తులకు చివరి తేది : మే 14, 2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments