👉ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉డిగ్రీ లెక్చరర్: 240 పోస్టులు
👉మొత్తం ఖాళీల సంఖ్య: 240
👉అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్ / స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ .52,100 నుంచి రూ .98,400/-
👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.280. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2024
👉రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే, 2024
👉Website : https://psc.ap.gov.in
👉 పూర్తి వివరాలకు ఈ క్రింది నోటిఫికేషన్ చూడగలరు:
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: