Type Here to Get Search Results !

ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ ప్రభుత్వ ఉద్యోగాలు..దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 13 వరకు అవకాశం...


👉ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉డిగ్రీ లెక్చరర్: 240 పోస్టులు

👉మొత్తం ఖాళీల సంఖ్య: 240

👉అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్ / స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ .52,100 నుంచి రూ .98,400/-

👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.280. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2024

👉రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే, 2024

👉Websitehttps://psc.ap.gov.in

👉 పూర్తి వివరాలకు ఈ క్రింది నోటిఫికేషన్ చూడగలరు:


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments