👉HYD మిధానిలో ఉద్యోగాలు..హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
👉టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
👉 హైదరాబాద్ కంచన్బాగ్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిన్షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఈ మేరకు జనవరి 8, 2024 న అప్రెంటిన్షిప్ మేళా నిర్వహించనుంది.
👉 రెండ్రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది.
👉అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
👉అభ్యర్థులు తమ వివరాలను www.apprenticeshipindia.org పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.
👉 మీ E-KYCని పూర్తి చేసుకోవాలి.
👉 వయసు, విద్య, ఆధార్ వంటి దృవీకరణ పత్రాలతో జాబ్ మేళా సెంటర్లో హాజరు కావాలి.
👉 Website: https://midhani-india.in/
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: