Type Here to Get Search Results !

FLASH NEWS: APPSC: జేఏ పోస్టుల అర్హుల జాబితా విడుదల.. సర్టిఫికెట్ల పరిశీలన తేదీ వివరాలు...



👉ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గతంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారి జాబితాను అనుసరించి మెరిట్ మేరకు 1:2 నిష్పత్తితో 126 మందితో తుది జాబితా విడుదల చేసినట్లు వివరించారు.

👉సర్టిఫికెట్ల పరిశీలనకు:  జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు జూలై 26న అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

👉అభ్యర్థులు అన్ని సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలన్నారు.

👉 జాబితాలోని అర్హులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) ఉంటుందన్నారు. ఈ పరీక్ష నిర్వహించే తేదీని తదుపరి తెలియజేస్తామన్నారు.

👉ఈ జాబితాను రెండు జిల్లాల పరిధిలోని ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాలతో పాటు https://ananthapuramu.ap.gov.in/ వైబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link :





Tags

Post a Comment

0 Comments