Type Here to Get Search Results !

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉TTD Degree and Junior Lecturer posts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ విడుదల..

👉మొత్తం ఖాళీలు : 78

👉డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49  ఉన్నాయి.
▪️ సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నెట్/ స్లెట్లో అర్హత సాధించి ఉండాలి.

👉సబ్జెక్టుల వారీ ఖాళీల వివరాలు: 

▪️ బోటనీ పోస్టులు: 3
▪️ కెమిస్ట్రీ పోస్టులు: 2
▪️ కామర్స్ పోస్టులు: 9
▪️ డెయిరీ సైన్స్ పోస్టులు: 1
▪️ ఎలక్ట్రానిక్స్ పోస్టులు: 1
▪️ ఇంగ్లిష్ పోస్టులు: 8
▪️ హిందీ పోస్టులు: 2
▪️ హిస్టరీ పోస్టులు: 1
▪️హోమ్ సైన్స్ పోస్టులు: 4
▪️ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు: 2
▪️ ఫిజిక్స్ పోస్టులు: 2
▪️పాపులేషన్ స్టడీస్ పోస్టులు: 1
▪️సంస్కృతం పోస్టులు: 1
▪️సంస్కృత వ్యాకరణం పోస్టులు: 1
▪️స్టాటిస్టిక్స్ పోస్టులు: 4
▪️ తెలుగు పోస్టులు: 3
▪️ జువాలజీ పోస్టులు: 4

👉జూనియర్ లెక్చరర్ పోస్టులు మొత్తం 29 ఉన్నాయి.
▪️ కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

👉సబ్జెక్టుల వారీ ఖాళీల వివరాలు:

▪️బోటనీ పోస్టులు: 4
▪️ కెమిస్ట్రీ పోస్టులు: 4
▪️ సివిక్స్ పోస్టులు: 4
▪️ కామర్స్ పోస్టులు: 2
▪️ఇంగ్లిష్ పోస్టులు: 1
▪️హిందీ పోస్టులు: 1
▪️ హిస్టరీ పోస్టులు: 4
▪️ మ్యాథమెటిక్స్ పోస్టులు: 2
▪️ ఫిజిక్స్ పోస్టులు: 2
▪️ తెలుగు పోస్టులు: 3
▪️జువాలజీ పోస్టులు: 2

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : ఫిబ్రవరి,2024 మొదటి వారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి.

👉వయస్సు : జులై 1, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250/-,
▪️ ఇతరులు రూ.370/- చెల్లించవల్సి ఉంటుంది.

👉శాలరీ : డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నెలకు రూ.61,960/- నుంచి రూ.1,51,370/- వరకు జీతంగా చెల్లిస్తారు.
▪️ జూనియర్ లెక్చరర్ పోస్టులకు నెలకు రూ.57,100/- నుంచి 1,47,760/- వరకు జీతంగా చెల్లిస్తారు.

👉 ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉Note: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత స్పెషలైజేషన్లలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే హిందూ మతానికి చెందిన వారై ఉండాలి.



👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments