👉గ్రూపు 1,2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నెల 17న నిర్వహస్తున్న అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచిన మొదటి పది మందికి ఉచితంగా శిక్షణ ఇస్తామని నర్సీపట్నానికి చెందిన రిషీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం మురళీకృష్ణ మంగళవారం తెలిపారు.
👉జనరల్ స్టీడీస్ పేపరు - 150 మార్కులకు అభ్యర్థులు ఉంటుందన్నారు. మిగిలిన అభ్యర్థులకు పీజులో పదిశాతం రాయితీ ఇస్తామని తెలిపారు.
👉అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 45 శాతం, ఓసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు తెచ్చుకుంటే వారికి కూడా ఫీజులో పదిశాతం రాయితీ ఉంటుందని తెలిపారు.
👉పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
👉పూర్తి వివరాలకు ఈ నంబర్స్ ని సంప్రదించగలరు..
8106450108, 866290416
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: