👉తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NOTE: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
👉పోస్టులు & ఖాళీలు:
1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు
3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు
👉మొత్తం పోస్టులు : 56
👉అర్హత: బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్సీఈ / ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 42 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ :
▪️ ఏఈఈ కి రూ.57,100 - 1,47,760/-
▪️ ఏఈ కి రూ.48,440 - 1,37,220/-
▪️ఏటీవో పోస్టులకు రూ.37,640 - 1,15,500/-
👉ఎంపిక విధానం : రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 26, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 23, 2023
👉Website : https://ttdrecruitment.aptonline.in
👉నోటిఫికేషన్ వివరాలు...
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: