Type Here to Get Search Results !

తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

NOTE: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

👉పోస్టులు & ఖాళీలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు

2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు

3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు

👉మొత్తం పోస్టులు : 56

👉అర్హత: బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్సీఈ / ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 42 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ :
▪️ ఏఈఈ కి రూ.57,100 - 1,47,760/-
▪️ ఏఈ కి రూ.48,440 - 1,37,220/-
▪️ఏటీవో పోస్టులకు రూ.37,640 - 1,15,500/- 

👉ఎంపిక విధానం : రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 26, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 23, 2023


👉నోటిఫికేషన్ వివరాలు...
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments