👉న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్ / కార్పొరేట్ టెలికాం డిపార్ట్మెంట్ కార్యాలయాల్లో రీజినల్ రిక్రూట్మెంట్ స్కీం కింద డిప్లొమా ఇంజినీర్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉పోస్టులు - ఖాళీలు :
▪️డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్) - 344 ఖాళీలు
▪️ డిప్లొమా ట్రైనీ (సివిల్) - 68 ఖాళీలు
▪️డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) - 13 ఖాళీలు
👉విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.
👉మొత్తం ఖాళీలు : 425 పోస్టులు (యూఆర్- 214, ఓబీసీ- 82, ఎస్సీ- 67, ఎస్టీ- 24, ఈడబ్ల్యూఎస్ - 38, పీహెచ్- 32, ఎక్స్ సర్వీస్మెన్- 38, డీఎక్స్ ఎస్ఎం- 12)
👉అర్హత: కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు / ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్- పవర్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉రీజియన్: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిషా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.
👉వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.25,000 నుంచి రూ. 1,17,500/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు : రూ. 300/-
👉దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 23, 2023
👉రాత పరీక్ష తేదీ: అక్టోబర్ - 2023
👉Website : www.powergrid.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: