👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, రాజమహేంద్రవరంలోని జిల్లా కార్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతున్నారు.
👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 239 పోస్టులు
▪️అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / బయోకెమిస్ట్రీ / బయోటెక్నాలజీ) / బీఎస్సీ (బీజడ్సీ) / బీఎస్సీ (లైఫ్ సైన్సెస్) / డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై
ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 239 పోస్టులు
▪️అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 239 పోస్టులు
▪️అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 717
👉వయస్సు :
▪️ టీఏ/ డీఈవో పోస్టులకు 21నుంచి 40 ఏళ్లు
▪️ హెల్పర్ కు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ కలెక్టర్ అండ్ ఈవోఈడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, రాజమండ్రి చిరునామాకు పంపాలి.
👉ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభం: ఆగస్ట్ 30, 2023
👉దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 05, 2023
👉Website : www.eastgodavari.ap.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln