👉 ఈనెల 24 వ తేదీన జరగనున్న అతిపెద్ద జాబ్ మేళాలో 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
👉 దీనిలో ప్రముఖ సంస్థలైన అపోలో, రిలయన్స్ వివిధ పోస్టులను భర్తీ చేయనున్నాయి.
👉 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
👉 పూర్తి వివరాలు:
💥 అపోలో: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్స్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ఎం/ బీ/డీ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. వయస్సు 19-30 ఏళ్లు నిండి ఉండాలి.
💥 రిలయన్స్ స్మార్ట్: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు రైల్వే కోడూరులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.
👉 ఇంటర్వ్యూ అడ్రస్:
👉 రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర, రాయచోటి రోడ్, రాజంపేట చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
👉 ఇతర వివరాలకు 9618971075, 7093618420 నెంబర్లకు ఫోన్ ద్వారా తెలుసుకుని వచ్చును.