👉10వ తరగతి అర్హతతో మన్యం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 34 ఆశా వర్కర్లు
👉అర్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత తప్పనిసరి.
👉వయస్సు: 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.10,000/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 05/07/2025
👉Website: https://vizianagaram.ap.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: