👉దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
👉మొత్తం ఖాళీలు : 7547
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
1.కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు - పురుషులు: 5,056 పోస్టులు
▪️జనరల్ - 3053
▪️ఈడబ్ల్యూఎస్- 542
▪️ ఓబీసీ- 287
▪️ ఎస్సీ- 872
▪️ఎస్టీ- 302
2. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు : మహిళలు: 2,491 పోస్టులు
▪️ (జనరల్- 1502
▪️ ఈడబ్ల్యూఎస్ - 268
▪️ ఓబీసీ- 142
▪️ఎస్సీ- 429
▪️ఎస్టీ- 150
👉అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణత.
▪️ డ్రైవర్ పోస్ట్ లకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ (ఎల్ఎంవీ) కలిగి ఉండాలి.
👉శాలరీ : రూ.21,700 నుంచి రూ. 69,100/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
👉దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
👉కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్ బ్రౌజింగ్ తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
👉ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
👉దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 03, 2023
👉దరఖాస్తుల చివరితేది: సెప్టెంబర్ 30, 2023
👉కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023, డిసెంబర్ లో ఉంటాయి.
👉Website : www.ssc.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: